Sanjay Raut: బంగ్లాదేశీయులు అక్రమ వలసల బాధ్యత బీజేపీ, అమిత్ షాదే..
- అక్రమ బంగ్లాదేశీ వలసలపై స్పందించిన సంజయ్ రౌత్..
- బీజేపీ, అమిత్ షాలపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సైఫ్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స, ఇతర చికిత్స అనంతరం ఈ రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Read Also: Delhi Election: మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే లక్ష్యంగా వరాలు
Also Read
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా తేలింది. బంగ్లాదేశ్ని దేశంలోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కేంద్రాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ‘‘ముంబై ఇప్పటికీ సురక్షిత నగరమే. ముంబైలో అక్రమ బంగ్లాదేశీయులు ఉంటే, అది మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే’’ అని అన్నారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రశ్నిస్తూ.. ‘‘ దేశంలో అక్రమ బంగ్లాదేశీయులు ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు..? కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి ఏం చేస్తున్నారు..? ప్రభుత్వం అక్రమ వలసల్ని ఎందుకు సమర్థవంతంగా నిరోధించలేదు..?’’ అని సంజయ్ రౌత్ అడిగారు. ఎన్నికలు జరిగే ప్రతీసారి బీజేపీ అక్రమ బంగ్లాదేశ్ వలసల్ని తెరపైకి తెస్తుందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక కథనాన్ని సృష్టించి, ప్రజల దృష్టి మరల్చేందుకు దీనిని ఒక సాకుగా బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!