Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్గేట్స్ నివాళి..
- రతన్ టాటా మరణం ప్రపంచానికి నష్టం..
- ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తి..
- మానవాళికి ఆయన సేవ నన్ను కదిలించింది..
- టాటాకి నివాళులు అర్పించిన బిల్ గేట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates tribute to Ratan Tata: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశంపై, ప్రపంచంపై చెరగని ముద్రవేసింది’’ అని లింక్డ్ఇన్ పోస్టులో అన్నారు. తాను రతన్ టాటాని అనేక సందర్భాల్లో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఉద్దేశ్యం, మానవాళికి చేసే సేవ నన్ను ఎప్పుడూ కదిలించాయని అన్నారు. అనేక కార్యక్రమాల్లో టాటాతో కలిసి పనిచేయడాన్ని గుర్తు చేసుకున్నారు. అతడి వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చెప్పారు.
Read Also: Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
“రతన్ టాటా ఒక దార్శనిక నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. నేను అనేక సందర్భాల్లో అతనిని కలిసే అవకాశం దక్కింది. అతని ఉద్దేశ్యం మరియు మానవాళికి సేవ చేయాలనే బలమైన భావనతో నన్ను ఎల్లప్పుడూ కదిలించాయి’’ అని రతన్ టాటాతో ఉన్న ఫోటోని బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. రతన్ టాటా మృతి రాబోయే కాలంలో ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది, అయితే అతను వదిలివెళ్లిన వారసత్వం, అతను సెట్ చేసిన మార్గదర్శకాలు తదుపరి తరాలకు స్పూర్తినిస్తాయని అన్నారు.
గత ఏడాది మార్చిలో రతన్ టాటాని బిల్ గేట్స్ అతని భారత పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురు దాతృత్వం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్యం, రోగనిర్ధారణ, పోషకాహారం వంటి అంశాలపై భాగస్వామ్యం గురించి చర్చించారు. భారత పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. అతడి మృతిపై రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల వరకు అందర్ని శోకసంద్రంలో ముంచింది. భారత ప్రజలు ఒక రత్నాన్ని కోల్పోయామని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!