Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bihar Stubble Management Will Not Burn Stubble Farmers Should Promise

Government of Bihar: పొలాల్లో ఆ..పనిచేస్తే సహించేది లేదు

Published Date :November 18, 2022 , 7:43 am
By NTV WebDesk
Government of Bihar: పొలాల్లో ఆ..పనిచేస్తే సహించేది లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Government of Bihar: వరికి మద్దతు ధర కోసం అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌తో పాటు వరి గడ్డిని కాల్చడం కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు మరో పెద్ద సవాలుగా మారింది. అలా చేయడం వల్ల వాతావరణం కలుషితం అవుతోందని చెప్పినా వినడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్, హర్యానాలలో వరి పంటలు పండిన తర్వాత… పొలాల్లో గడ్డి తగలబడి ఢిల్లీ ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో..బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. “మేము పంట పొలాల్లో గడ్డిని కాల్చము” అని రైతులు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఖరీఫ్ సమావేశంలో భాగంగా ధాన్యం పండించే, విక్రయించే రైతులందరికీ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. గడ్డిని కాల్చివేయాలని, ఆ నిబంధన పాటించాలని రైతులకు ఖచ్చితంగా చెబితేనే వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సహకార శాఖ వెల్లడించింది. ఈ మేరకు బీహార్‌లోని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్‌లకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపింది. ఏ రైతు కూడా పంట పొలాల్లో గడ్డిని కాల్చకూడదని నిర్ణయించుకుంది. ఇందుకోసం జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Read also: Navjeevan Express Fire Accident: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు

Also Read

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
  • Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్‌లో ఘోర పరాజయం
  • Sunetra Pawar: బారామతి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భర్త మెజార్టీని క్రాస్ చేసిన సునేత్రా పవార్!
  • Vijay-Trisha: త్రిష నాదే..? తమిళనాడు నాదే.. విజయ్ విజయధరహాసం..

ఇదంతా చెప్పిన తర్వాత మరోసారి రైతులు ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం… బీహార్‌లో పాట్నా, భేజ్‌పూర్, నలంద, బక్సర్, రోహ్‌తాస్, కైమూర్ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా గడ్డిని తగలబెడుతున్నారు. 83% కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. హర్యానా ప్రభుత్వం…కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి గడ్డి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. రైతుల నుంచి గడ్డి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం… సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంది. ఆ సూచనల మేరకు గడ్డిని పారవేసే పద్ధతులపై మేధోమథనం చేస్తున్నారు. వీటికి ఎంత మద్దతు ధర ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. దీంతో పాటు రైతుల్లో అవగాహన పెంచేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 80 వేల సూపర్ సీడర్ యంత్రాలను రైతులకు అందజేశారు. పంట పొలాల్లో గడ్డిని కాల్చకూడదని చెబుతోంది. ఈ నిబంధనను పాటించే రైతులకు హెక్టారుకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ చర్యలతో హర్యానాలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి “గడ్డి కాల్చుతున్న” ఘటనలు తగ్గాయి.
Vikram-S: నేడు విక్రమ్-ఎస్ రాకెట్ లాంచ్.. తొలి స్వదేశీ ప్రైవేట్ రాకెట్‌గా గుర్తింపు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • Bihar Farmers
  • Bihar Stubble Management
  • Stubble Management

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions