Bengaluru Water Crisis: నీటిని దుర్వినియోగం చేసినందుకు 22 కుటుంబాలకు జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు. నీటి సంక్షోభం ఉన్న సమయంలో కార్లను కడిగేందుకు నీటిని వృథా చేశారని చెబుతూ.. నగర అధికారులు 22 కుటుంబాలకు జరిమానా విధించారు. 22 కుటుంబాలకు 3 రోజుల్లో రూ. 1.10 లక్షల జరిమానా వసూలు చేశారు.
Read Also: Arvind Kejriwal Arrest: జర్మనీ దారిలోనే అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్పై కీలక వ్యాఖ్యలు..
Also Read
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
బెంగళూర్ వాసులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ నగరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదవుతున్నాయని, ప్రజలు నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలని బీడబ్ల్యూఎస్ఎస్బీ చైర్పర్సన్ రామ్ ప్రశాంత్ మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు విధించిన జరిమానా మొత్తం రూ. 1.10 లక్షల్లో, నైరుతి ప్రాంతం నుంచే రూ. 65,000 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల ప్రారంభం నుంచి బెంగళూర్ అధికారులు వాహనాలను శుభ్రపరచడం, తోటపని, భవనాల నిర్మానం, రన్నింగ్ ఫౌంటైన్లు మొదలైన వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధించారు. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కొద్ధి రోజుల్లో భూగర్భ జలాలు అడగంటుకు పోతాయనే వార్తల నేపథ్యంలో నీటి వృథాను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. నగరానికి రోజుకు 500 మిలియన్ లీటర్ల నీరు(ఎంఎల్డీ) కొరత ఉందని, వాస్తవానికి రోజుకు 2600 మిలియన్ లీటర్లు అవసముందని ఆయన చెప్పారు. బెంగళూర్ నగరంలో 14,000 బోర్ వెల్స్లో 6900 ఎండిపోయాయని చెప్పారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!