Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు కోపంతో రగలిపోయియన యువకుడు ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె చనిపోయేంత వరకు కసితీరా కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Read also: Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
Also Read
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది మధుచంద్ర అనే వ్యక్తి అని, అతను టెంపో డ్రైవర్గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. యలహంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాశిని ప్రేమించాలని మధుచంద్ర అనే టాక్సీ డ్రైవర్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించిన నిందితుడు.. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అంటూ వెంటపడ్డాడు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా నడుచుకుంటూ వెళ్లసాగింది.
Read also: Deccanmall Demolition: డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!
అతనికి కోపం కట్టెలు తెచ్చుకుంది. రాశి ముందుకు వెళ్లి మళ్లీ అడిగుతున్నా నేనంటే నీకు ఇష్టమా కాదా నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ అడిగాడు. రాశి తనకు ఇష్టం లేదని తనని వదిలేయ్ అంటూ ముందుకు వెళ్లబోయింది. దీంతో రాశిని తనతో పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో దాడిచేశాడు. ఆమె వద్దని అరుస్తున్నా వదలేదు ఆ దుర్మార్గుడు వినలేదు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాశి గొంతుకోసి అత్యంత దారుణంగా హతమార్చాడు మధుచంద్ర. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రాశి అప్పటికే ప్రాణాలు వదిలింది. పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాశి మృతితో కుటుంబంలో విషాధఛాలయలు అలుముకున్నాయి. కాగా.. ఇటీవల రాజానుకుంటలో విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ఘటన బెంగుళూరులో ఆందోళనకు గురిచేస్తోంది.
KCR Visit to Nanded: ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..!
తాజావార్తలు
-
Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
-
PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
-
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!