Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు కోపంతో రగలిపోయియన యువకుడు ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె చనిపోయేంత వరకు కసితీరా కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Read also: Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది మధుచంద్ర అనే వ్యక్తి అని, అతను టెంపో డ్రైవర్గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. యలహంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాశిని ప్రేమించాలని మధుచంద్ర అనే టాక్సీ డ్రైవర్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించిన నిందితుడు.. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అంటూ వెంటపడ్డాడు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా నడుచుకుంటూ వెళ్లసాగింది.
Read also: Deccanmall Demolition: డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!
అతనికి కోపం కట్టెలు తెచ్చుకుంది. రాశి ముందుకు వెళ్లి మళ్లీ అడిగుతున్నా నేనంటే నీకు ఇష్టమా కాదా నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ అడిగాడు. రాశి తనకు ఇష్టం లేదని తనని వదిలేయ్ అంటూ ముందుకు వెళ్లబోయింది. దీంతో రాశిని తనతో పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో దాడిచేశాడు. ఆమె వద్దని అరుస్తున్నా వదలేదు ఆ దుర్మార్గుడు వినలేదు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాశి గొంతుకోసి అత్యంత దారుణంగా హతమార్చాడు మధుచంద్ర. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రాశి అప్పటికే ప్రాణాలు వదిలింది. పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాశి మృతితో కుటుంబంలో విషాధఛాలయలు అలుముకున్నాయి. కాగా.. ఇటీవల రాజానుకుంటలో విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ఘటన బెంగుళూరులో ఆందోళనకు గురిచేస్తోంది.
KCR Visit to Nanded: ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..!
తాజావార్తలు
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!