Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు కోపంతో రగలిపోయియన యువకుడు ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె చనిపోయేంత వరకు కసితీరా కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Read also: Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది మధుచంద్ర అనే వ్యక్తి అని, అతను టెంపో డ్రైవర్గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. యలహంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాశిని ప్రేమించాలని మధుచంద్ర అనే టాక్సీ డ్రైవర్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించిన నిందితుడు.. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అంటూ వెంటపడ్డాడు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా నడుచుకుంటూ వెళ్లసాగింది.
Read also: Deccanmall Demolition: డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!
అతనికి కోపం కట్టెలు తెచ్చుకుంది. రాశి ముందుకు వెళ్లి మళ్లీ అడిగుతున్నా నేనంటే నీకు ఇష్టమా కాదా నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ అడిగాడు. రాశి తనకు ఇష్టం లేదని తనని వదిలేయ్ అంటూ ముందుకు వెళ్లబోయింది. దీంతో రాశిని తనతో పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో దాడిచేశాడు. ఆమె వద్దని అరుస్తున్నా వదలేదు ఆ దుర్మార్గుడు వినలేదు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాశి గొంతుకోసి అత్యంత దారుణంగా హతమార్చాడు మధుచంద్ర. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రాశి అప్పటికే ప్రాణాలు వదిలింది. పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాశి మృతితో కుటుంబంలో విషాధఛాలయలు అలుముకున్నాయి. కాగా.. ఇటీవల రాజానుకుంటలో విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ఘటన బెంగుళూరులో ఆందోళనకు గురిచేస్తోంది.
KCR Visit to Nanded: ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..!
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!