Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Forecast: పగలు దట్టంగా మంచుకురుస్తూ చలిగాలులు వీస్తుంటే.. ఇక మధ్యాహ్నం భానుడు భగ్గుమంటున్నాడు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం రెండు కాలాలను చవిచూస్తున్నారు. అయితే.. కొద్ది రోజులుగా నెలకొన్న ఈ వింత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈనేపథ్యంలో.. రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రంగా ఉంటుండ గా మధ్యాహ్నం ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇలా.. వారం రోజుల్లో చలి ప్రభావం దుప్పట్లు కప్పుకున్న అస్సలు తగ్గడం లేదురా బాబోయ్ అన్నట్లు ఉంటే.. ఇక మధ్నాహ్నం నుంచి ఎండ తీవ్రత రానురాను మరింతగా పెరుగుతుంది. డిసెంబర్లో ప్రతి ఏడాది చలి తీవ్రత ఎక్కువగానే ఉండటం మామూలే అయినా ఈ ఏడాది మరింత ఎక్కువ చలి కనిస్తోంది.
Read also: KCR Visit to Nanded: ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..!
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
ఉదయం చలి మధ్నాహ్నం భానుడి భగభగతో రాష్ట్ర ప్రజలు రెండు కాలాలను చవిచూడాల్సి వస్తుందని.. ఉదయం బయటకు రావాలంటేనే భయం వేస్తుందని, ఇక మధ్నాహ్నం భానుడు హీట్ పెంచుతుండటంతో నగర వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇలా ఎన్ని రోజులు అనుభవించాలిరా దేవుడా అంటున్నారు. అటు చలి ఇటు వేడి వాతావరణంతో జనం ఏంటిరాబాబు మా పరిస్థితి అన్నట్లు తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఉదయం చలికి బటకు రాలేని పరిస్థితులు నెలకొంటుంటే.. మధ్నాహ్నం సూర్యుడు తన ప్రతాపంతో బయట తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని నగరవాసులు అంటున్నారు. ఏదైమైనా మనం ఇలా రెండు కాలాలను మరి కొద్దిరోజులు చవి చూడాల్సిందే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
Read also: BIG Breaking: టాలీవుడ్లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రెండు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ కు చేరాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ (యూ) లో 9.6 గా నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ 9.8 నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబి లో 10.7. నమోదుకాగా.. మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 12.8 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.
సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కొనసాగుతుంది.
మెదక్ జిల్లా కొల్చారం లో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
BRS Party: నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి గిరిధర్ గమాంగ్..
తాజావార్తలు
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!