Parliament: పార్లమెంట్ దగ్గర దుండగుడు కలకలం.. గోడ దూకి హల్చల్
- పార్లమెంట్ దగ్గర దుండగుడు కలకలం
- గోడ దూకి హల్చల్
- చొరబాటుదారుడిని అదుపులోకి తీసుకున్న సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భద్రతా లోపం కనిపించింది. బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో ఒక జంతు ప్రేమికుడు అత్యంత దారుణంగా దాడి చేయడంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. తాజాగా పార్లమెంట్ దగ్గర మరోసారి భద్రతా లోపం వెలుగు చూసింది.
ఇది కూడా చదవండి: Uttarakhand: దారుణం.. క్లాస్ రూమ్లో తిట్టాడని టీచర్ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి
Also Read
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
శుక్రవారం ఉదయం 6:30 గంటలకు పార్లమెంట్ నూతన భవనంలోకి ఒక దుండగుడు గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. రైల్ భవన్ వైపు నుంచి చెట్టు మీదకు ఎక్కి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. అనంతరం గరుడ గేటు దగ్గరకు చేరుకున్నాడు. భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారని.. అతడిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘనే జరిగింది. 20 ఏళ్ల యువకుడు పార్లమెంట్ గోడ దూకి అనెక్స్ భవనం ఆవరణలోకి వెళ్లాడు. షార్ట్స్, టీ-షర్ట్ ధరించిన నిందితుడిని భద్రతా దళాలు పట్టుకున్నాయి. కానీ అతడి దగ్గర ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరగడంతో భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: US: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది.. అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు
ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారమే ముగిశాయి. జూలై 21న ప్రారంభమైన సమావేశాలు.. ఆగస్టు 21న ముగిశాయి. ఏ రోజు సభ సజావుగా సాగలేదు. నిత్యం అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. కేవలం 37 గంటల 7 నిమిషాలుు మాత్రమే సభ సక్రమంగా జరిగింది. మిగతా సమయం అంతా వృధా అయింది.
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!