Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ని శవపేటిక అని తిడతారా..? ఆర్జేడీపై ఓవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్మానించకుండా ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏంటని..? ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ కార్యక్రమాన్ని 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆప్, ఆర్జేడీ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ‘శవపేటిక’తో పోలుస్తూ విమర్శించింది. ఈ విమర్శలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీకి స్టాండ్ లేదని, పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదని, ఆర్జేడీ పార్లమెంట్ను శవపేటిక అని ఎలా పిలుస్తారంటూ మండిపడ్డారు. వేరే విధంగా విమర్శలు చేయవచ్చని, మీరు ఇలాంటి కోణంలో ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
అయితే కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోడీకి బదులుగా లోక్ సభ స్పీకర్ ప్రారంభిస్తే బాగుండేదని ఆయన అన్నారు. లోక్సభకు స్పీకర్ సంరక్షకుడు, ప్రధాని కాదు, లోక్సభ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కానీ ప్రధానమంత్రి అన్ని నేనే చేస్తున్నానని, 2014 కి ముందు ఏం జరగలేదని చూపించాలని అనుకుంటున్నారని, ఇప్పుడే అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చూపిస్తున్నారంటూ విమర్శించారు. ఇది ప్రధాని వ్యక్తిగత ప్రమోషన్ అంటూ విమర్శించారు.
#WATCH | It would have been better if Lok Sabha speaker Om Birla inaugurated the new Parliament House. RJD has no stand, the old Parliament building did not even have clearance from Delhi Fire Service. Why are they (RJD) calling the Parliament a coffin? They could have said… pic.twitter.com/E1C0EQYZ52
— ANI (@ANI) May 28, 2023
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!