Asaduddin Owaisi: మదర్సాల్లో జాతీయగీతం… జ్ఞానవాపి మసీదు సర్వేపై అసదుద్దీన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ పరివార్ లేదని.. బ్రిటిష్ కు వ్యతిరేఖంగా ఈ మదర్సాలే నిలిచాయని అన్నారు. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో అన్ని మదర్సాల్లో దేశభక్తి గురించి మాట్లాడుతామని.. మరద్సాలలో దేశం పట్ల ప్రేమ నేర్పుతున్నారని అన్నారు. వాళ్లను అనుమానంగా చూస్తున్నారంటూ.. ఇందుకోసమే అలాంటి చట్టాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
జ్ఞానవాపి మసీదు సర్వేపై వారణాసి కోర్ట్ తీర్పు 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అని… బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. 1947 ఆగస్టు 15 నాటి మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చాలనుకుంటే అది 1991 చట్టం కింద నేరంగా పరిగణించబడుతుందని…యోగీ ప్రభుత్వం అలాంటి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోర్ట్ ఇలాంటి వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చని అన్నారు. మేము ఒక బాబ్రీ మసీదును కోల్పోయామని… మరో మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని అన్నారు. జ్ఞానవాపి వివాదంపై ఆల్ ఇండియా పర్సనల్ లాబోర్డ్, మసీదు కమిటీ సుప్రీంకు వెళ్తాయని వెళ్తాయని ఆశిస్తున్నట్లు అసదుద్దీన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!