Khalistan: పంజాబ్- హర్యానా హైకోర్టుకు ఖలిస్తాన్ ఉగ్రవాది అమృత్పాల్ సింగ్
- పంజాబ్- హర్యానా హైకోర్టుకు అమృత్ పాల్ సింగ్..
- తనపై ఎన్న జాతీయ భద్రతా చట్టాన్ని తొలగించాలని పిటిషన్..
- ఎన్ఎస్ఏ చట్టం విధించడం పౌరుల హక్కులను హరించడమే: అమృత్ పాల్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని జైలులో ఉన్న రాడికల్ సిక్కు మత బోధకుడు, ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు (MP) అమృతపాల్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. నిర్బంధంతో సహా చట్టం కింద అతనిపై మొత్తం విచారణలను రద్దు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తన నిర్బంధం చట్టవిరుద్ధం.. కాబట్టి దానిని పక్కన పెట్టే అవకాశం ఉందని పిటిషనర్ హైకోర్టులో ఆఫిడవిట్ సమర్పించారు. ప్రధాన రాజకీయ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు శిక్షించడం దారుణం, దేశంలోని ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని అమృత్ పాల్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Heart Attack : కాలేజి బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. చివరకు..
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ఇక, పౌరుల హక్కులను క్రూరమైన పద్ధతిలో పూర్తిగా హరించారని ఎంపీ అమృత్ పాల్ సింగ్ పేర్కొన్నారు. ఒక సంవత్సరానికి పైగా నిరోధక నిర్బంధ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా.. స్వంత రాష్ట్రం, ఇల్లు, స్నేహితుల నుంచి దూరంగా నిర్బంధించారని పిటిషన్ లో పేర్కొన్నారు. నా కుటుంబానికి దాదాపు 2,600 కిలో మీటర్లలో బంధించారని అమృత్ పాల్ సింగ్ ఆరోపించారు.
Read Also: Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..
అయితే, గత ఏడాది ఫిబ్రవరి 23 న అజ్నాలా పోలీస్ స్టేషన్లోకి బారికేడ్లను బద్దలు కొట్టి, కత్తులు, తుపాకులు చూపుతూ అమృత్ పాల్ సింగ్ వెళ్లి.. తన సహాయకులలో ఒకరిని పోలీస్ కస్టడీ నుండి విడిపించే ప్రయత్నంలో పోలీసు సిబ్బందితో ఘర్షణ పడ్డాడు. ఆ తరువాత చాలా రోజుల పాటు కనిపించకుండా పోయిన అతడ్ని ఓ చిన్న గ్రామంలో అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి అమృత్ పాల్ సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నెల ప్రారంభంలో.. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం కోసం నాలుగు రోజుల పాటు బెయిల్ మీద బటయకు వచ్చారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!