Heart Attack : కాలేజి బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. చివరకు..
- కాలేజ్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు
- మైలారం రాజు అనే వ్యక్తి వర్ధమాన్ కళాశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
- విద్యార్థుల ప్రాణాలని కాపాడాలని ఆలోచించి నడుపుతున్న వాహనాన్ని పక్కకు ఆపి ప్రాణాలు వదిలిన సంఘటన .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack while Driving College Bus in Hyderabad: తాజాగా హైదరాబాద్ మహానగరంలో కాలేజ్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడం సంచల విషయంగా మారింది. ఈ సంఘటనలో తనకు గుండెపోటు వస్తుందని గ్రహించిన బస్సు డ్రైవర్ తాను డ్రైవ్ చేస్తున్న కాలేజీ బస్సులో విద్యార్థులు ఉన్నారన్న ఆలోచనతో వారిని ప్రాణాలని కాపాడాలని ఆలోచించి నడుపుతున్న వాహనాన్ని పక్కకు ఆపి ప్రాణాలు వదిలిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన 30 ఏళ్ల మైలారం రాజు అనే వ్యక్తి వర్ధమాన్ కళాశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగే ఉదయం పూట కళాశాల విద్యార్థులను బస్సు ఎక్కించుకొని కాలేజీకి తీసుకు వెళ్తుంటాడు. అలాగే శనివారం నాడు కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కాలేజీ విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని అరంగర్ నుంచి మెహిదీపట్నం వైపుగా ప్రయాణం చేస్తున్నారు.
Daggubati Rana: ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’ వెబ్సిరీస్ కు గాను..
అయితే, ఈ సమయంలో ఒక్కసారిగా రాజుకు గుండెపోటు వచ్చింది. ఇక ఆ విషయాన్ని తన పడుతున్న బాధను బస్సులోని విద్యార్థులకు చెబుతూనే బస్సును ఒక పక్కకు ఆపి అక్కడ స్టీరింగ్ పైనే రాజు పడిపోయాడు. దీంతో వెంటనే బస్సులోని విద్యార్థులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాజును తరలించగా అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందాడని తెలిపారు. ఇకపోతే మృతుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అత్తపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!