Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్గాంధీ మౌనం ఎందుకు..?
- రాహుల్ గాంధీ.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్..
- కాంగ్రెస్ సమావేశాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలపై ఆగ్రహం..
- బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయి..
- రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.
‘‘హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నా. హతిన్ నుంచి థానేసర్ వరకు, థానేసర్ నుంచి పల్వాల్ వరకు కాంగ్రెస్ వేదికల వద్ద ‘‘పాకిస్తా జిందాబాద్’’ నినాదాలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నినాదాలను ఎందుకు లేవనెత్తుతున్నారు అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలపై కాంగ్రెస్ బుజ్జగింపులతో ఎందుకు మౌనంగా ఉంటుంది..’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Hassan Nasrallah: 60 అడుగుల లోతులో దుర్భేద్యమైన బంకర్.. అయినా, నస్రల్లాను ఎలా ఇజ్రాయిల్ చంపింది..?
‘‘జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ నేత ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ మనది కాదా..? ఆర్టికల్ 370ని తొలగించాలా వద్దా..? ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకువస్తామని కాంగ్రెస్, రాహుల్ బాబాలు అంటున్నారు. రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావు. హర్యానా యువత కాశ్మీర్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృథా కానివ్వబోం ’’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, ఈ శీతాకాల సమావేశాల్లో మెరుగుపరుస్తామని చెప్పారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..