Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్గాంధీ మౌనం ఎందుకు..?
- రాహుల్ గాంధీ.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్..
- కాంగ్రెస్ సమావేశాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలపై ఆగ్రహం..
- బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయి..
- రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.
‘‘హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నా. హతిన్ నుంచి థానేసర్ వరకు, థానేసర్ నుంచి పల్వాల్ వరకు కాంగ్రెస్ వేదికల వద్ద ‘‘పాకిస్తా జిందాబాద్’’ నినాదాలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నినాదాలను ఎందుకు లేవనెత్తుతున్నారు అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలపై కాంగ్రెస్ బుజ్జగింపులతో ఎందుకు మౌనంగా ఉంటుంది..’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Hassan Nasrallah: 60 అడుగుల లోతులో దుర్భేద్యమైన బంకర్.. అయినా, నస్రల్లాను ఎలా ఇజ్రాయిల్ చంపింది..?
‘‘జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ నేత ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ మనది కాదా..? ఆర్టికల్ 370ని తొలగించాలా వద్దా..? ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకువస్తామని కాంగ్రెస్, రాహుల్ బాబాలు అంటున్నారు. రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావు. హర్యానా యువత కాశ్మీర్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృథా కానివ్వబోం ’’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, ఈ శీతాకాల సమావేశాల్లో మెరుగుపరుస్తామని చెప్పారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!