Akhilesh Yadav: సీఎం యోగి ఒక ‘‘చొరబాటుదారుడు’’.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
- సీఎం యోగి ఒక చొరబాటుదారుడు..
- అఖిలేష్ యాదవ్ సంచనల వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
‘‘వసలపై గణాంకాలు ఇస్తున్న వ్యక్తులు.. మాకు యూపీలో కూడా చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్కు చెందినవారు. మేము అడిని ఉత్తరాఖండ్ పంపాలనుకుంటున్నాము. ఆయన చొరబాటుదారుడు మాత్రమే కాకుండా, సైద్ధాంతిక కోణం నుంచి కూడా చొరబాటుదారుడే’’ అని అఖిలేష్ అన్నారు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని, మరొక పార్టీ సభ్యుడు అని, ఈ చొరబాటుదారుడిని ఎప్పుడు తొలగిస్తారు..? అని ప్రశ్నించారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయని, గుజారత్, రాజస్థాన్ సరిహద్దుల్లో చొరబాటు ఎందుకు జరగట్లేదు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ ఇటీవల రాయ్బరేలీలో జరిగిన మూకదాడి గురించి మాట్లాడుతూ..క్రైమ్ డేటాను పరిశీలిస్తే యోగి ప్రభుత్వ హయాంలోనే దళితులపై గరిష్ట దాడులు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇటీవల వాల్మీకి వర్గానికి చెందిన యువకుడిని చంపారని, దళితులు, వెనకబడిన వర్గాలపై పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోందని చెప్పారు. హర్యానాలో ఇటీవల ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ.. నేటికి కులం ఆధారంగా వివక్ష ఉందని, ఒక ఐపీఎస్ అధికారి ప్రాణాలు కోల్పోయారని, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై బూట్లు విసిరారని అన్నారు.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..