AK Bharti: పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ పుకార్లు.. అక్కడ ఏముందో మాకు తెలీదు
- పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ పుకార్లు
- అక్కడ ఏముందో మాకు తెలీదన్న ఏకే భారతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని కిరణా హిల్స్లో ఏముందో తమకు తెలియదని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. కిరణా హిల్స్ ఘటనపై మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కిరణా హిల్స్లో అణు కేంద్రాన్ని భారత దళాలు లక్ష్యంగా చేసుకోలేదన్నారు. వాస్తవానికి అక్కడేముందో తమకు కూడా తెలియదని పేర్కొన్నారు. కిరణా హిల్స్లో అణు కేంద్రం ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు ఆ విషయం తెలియదని.. భారత్ దళాలు కూడా కిరణా హిల్స్ను తాకలేదని వెల్లడించారు. ఏదేమైతే పాకిస్థాన్కు భారీ నష్టం జరిగిందని.. తమ దాడుల్లో కిరణా హిల్స్కు నష్టం జరిగి ఉండొచ్చేమోనని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Balochistan: భారత్ సహకరిస్తే పాకిస్తాన్ని నిర్మూలిస్తాం.. బీఎల్ఏ సంచలనం..
Also Read
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ఇక భవిష్యత్లో ఎలాంటి దాడులు జరిగినా భారత్ వైమానిక దళం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నట్లు తెలిపారు. టర్కీ డ్రోన్లను సునాయాసంగా కూల్చేసినట్లు పేర్కొన్నారు. ఏ దేశ క్షిపణులు, డ్రోన్లు భారత్ను ఏమీ చేయలేకపోయాయన్నారు. పాక్లోని రక్షణ వ్యవస్థలన్నీ వినాశనమయ్యాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!