India Pakistan: ‘‘నోటామ్’’ జారీ చేసిన భారత్.. పాక్ సరిహద్దుల్లో ఎయిర్ఫోర్స్ యుద్ధ విన్యాసాలు..
- పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఐఏఎఫ్ భారీ యుద్ధ విన్యాసాలు..
- నోటామ్ జారీ చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: 26 మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే భారత్ దౌత్యపరంగా, ఆర్థికంగా పాకిస్తాన్ చుట్టూ ఉచ్చు బిగించింది. ఇక, సైనిక చర్యనే మిగిలి ఉందనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్) పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్లో భారీ యుద్ధ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ‘‘నోటామ్(NOTAM)(నోటీస్ టూ ఎయిర్మెన్)’’ నోటీసుల్ని జారీ చేసింది.
Read Also: Sindhu river: పాకిస్తాన్కి మరో షాక్.. “సింధు నదుల”పై 6 ప్రాజెక్టుల పనులు వేగవంతం..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఈ విన్యాసాలు బుధారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 03 గంటలకు ముగుస్తాయి. ఈ సమయంలో సరిహద్దు దగ్గరగా ఉన్న విమానాశ్రయాల్లో్ వచ్చిపోయే విమానాలు నిలిపేయబడుతాయి. రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 సహా అన్ని కీలకమైన విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఈ ఎయిర్ఫోర్స్ ఎక్సర్సైజ్ని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.
మరోవైపు, రేపు దేశవ్యాప్తంగా ‘‘మాక్ డ్రిల్’’ నిర్వహిస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎలా తమని తాము రక్షించుకోవాలనే దానిపై దేశవ్యాప్తంగా దాదాపుగా 300 ప్రదేశాల్లో ఈ ‘‘పౌరరక్షణ’’ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, బోర్డర్లో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు చేయడం గమనార్హం. భారత్లో చివరిసారిగా 1971లో పాక్తో యుద్ధ సమయంలో ఇలా మాక్ డ్రిల్స్ నిర్వించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!