Congress: ఉత్తర్ప్రదేశ్లో ఘన విజయం తర్వాత, ‘ధన్యవాదయాత్ర’ని ప్రకటించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు బీజేపీ సొంతగా మెజారిటీ మార్క్(272) సీట్లను సాధించేందుకు కారణమైన యూపీ ఓటర్లు ఇప్పుడు మాత్రం అతి తక్కువ సీట్లలో కాషాయ పార్టీని గెలిపించారు. మొత్తం 80 స్థానాల్లో బీజేపీకి 33 సీట్లు రాగా, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 37 సీట్లను దాని మిత్రపక్షం కాంగ్రెస్ 06 సీట్లను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి 06 సీట్లను మాత్రమే గెలుచుకుంటే, బీజేపీ ఏకంగా 62 సీట్లతో క్లీన్స్వీప్ చేసింది. అయితే, ఈ సారి మాత్రం రామమందిరం,డెవలప్మెంట్ మంత్రం పనిచేయలేదు. దీంతో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు చేరకుండా దెబ్బపడింది.
Read Also: Kangana Ranaut: రేప్, మర్డర్ చేసే ఓకేనా.? కుల్విందర్ కౌర్ని మద్దతునివ్వడంపై ఫైర్..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఇదిలా ఉంటే ఇండియా కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జూన్ 11 నుంచి 15 వరకు ‘ధన్యవాద యాత్ర’ నిర్వహించనుంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది.ఈ యాత్రంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. యాత్రలో వివిధ వర్గాల ప్రజలకు రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సత్కరించనున్నారు.
రాహుల్ గాంధీ గతంలో ఆమె తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీలో బిజెపి ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై మూడు లక్షల ఓట్లతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మరో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించిన దింపిన బీజేపీ స్మృతి ఇరానీ, ఈసారి కాంగ్రెస్ విధేయుడు కిషోరీ లాల్ శర్మ చేతిలో 1.65 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!