Drunken Elephants: ఇప్ప సారా తాగిన ఏనుగుల గుంపు..ఆ తరువాత ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunken Elephants: ఒడిశాలో విచిత్ర సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు మద్యం తాగి గంటల తరబడి మత్తులో ఉన్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం చుట్టు పక్కల ఉండే గ్రామస్తులు అటవీ ప్రాంతంలో తరుచుగా మద్యం తయారు చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే ఇప్పపూలు, ఇతర సామాగ్రితో సారా కాస్తుంటారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు దాచిన ఇప్పసారాను తాగాయి 24 ఏనుగులు దీంతో అవన్నీ కొన్ని గంటల పాటు మత్తులో ఉండి నిద్రిస్తున్నాయి.
Read Also: Akunuri Murali: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. సిద్ధమైన రిటైర్డ్ ఐఏఎస్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఈ ఘటన పటానా అటవీ రేంజ్ లోని శిలిపాడ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రజలు ఇప్పసారా ఉన్న ప్రాంతానికి వెళ్లే సరికి కుండలు పగిలిపోవడంతో పాటు ఇప్ప సారా కూడా కనిపించకుండా పోయింది. దీంతో గ్రామస్తులు వెతకగా 24 ఏనుగులు ఇప్పసారాను తాగి పడిపోయి ఉండటాన్ని గమనించారు. గురువారం ఉదయం 6 గంటలకు మేము ఇప్ప సారా కాచే ప్రాంతానికి వెళ్ళామని అయితే కుండలన్నీ పగిలిపోయి ఉండటంతో పాటు పులియబెట్టిన సారా కనిపించలేదని నారియా సేథి అనే గ్రామస్తుడు వెల్లడించారు. మేము ఏనుగులను లేపేందుకు ప్రయత్నించామని కానీ నిద్ర నుంచి లేపలేకపోయామని గ్రామస్తులు చెబుతున్నారు.
దీంతో గ్రామస్తులు అటవీ శాకు సమాచారం అందించారు. పటానా అటవీ రేంజ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, ఏనుగులను లేపేందుకు పెద్ద ఎత్తున డప్పుులు వాయిస్తూ శబ్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంత సేపటికి ఏనుగులు మేలుకుని అడవిలోకి వెళ్లాయని అటవీ అధికారి ఘాసిరామ్ పాత్ర వెల్లడించారు. అయితే ఏనుగులు పులియపెట్టిన సారాను తాగాయా..? లేదా..? అని ఖచ్చితంగా తెలియదని వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..