AAP: అఖిలపక్ష భేటీకి కేంద్రం ఆహ్వానించకపోవడంపై ఆప్ ఆగ్రహం
- బంగ్లాదేశ్ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం
- ఆహ్వానించకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. ఈ పరిణామాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తప్పుపట్టారు. 13 మంది ఎంపీలు ఉండి… జాతీయ హోదా కలిగిన పార్టీని దేశ భద్రతకు సంబంధించిన సమావేశానికి ఆహ్వానించకపోడం నిరాశకు గురిచేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Manu Bhaker: మను భాకర్ను సత్కరించిన నీతా అంబానీ..
Also Read
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
పొరుగు దేశం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో తెలియజేశారన్నారు. ఈ విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలనుకున్నామని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని… అలాంటి కార్యక్రమానికి ఆప్ను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ప్రధానికి ఇష్టమైన పార్టీలకు సంబంధించిన అంశం కాదన్నారు. తమను ఎందుకు ఆహ్వానించలేదో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానికి తమ పార్టీ నచ్చకపోయినంత మాత్రన సమావేశానికి పిలవకపోవడం సరికాదని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి, తదితరులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: కమల్ హాసన్ బిగ్ బాస్ నుండి బయటకు రావడానికి అసలు కారణం అదా?
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!