Waqf Board : మా ఆస్తులను వక్ఫ్ బోర్డు లాగేసుకుంది.. జేపీసీకి 600 క్రైస్తవ కుటుంబాలు ఫిర్యాదు..!
- వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీకి ఫిర్యాదు చేసిన 600 మంది క్రైస్తవ కుటుంబాలు..
- తమ భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించిన క్రైస్తవ కుటుంబాలు..
- న్యాయం చేయాలని పార్లమెంట్ కమిటీకి లేఖ రాసిన కేరళలోని క్యాథలిక్ బిషప్ కౌన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board : వక్ఫ్ సవరణ బిల్లు-2024పై కేరళలోని కొచ్చి నగర శివార్లలోని చేరై గ్రామానికి చెందిన దాదాపు 610 మంది క్రైస్తవ కుటుంబాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోందని ఆ కుటుంబాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రైస్తవ కుటుంబాల వాణిని వినిపిస్తూ కేరళలోని సైరో మలబార్ చర్చ్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్లు పూర్తి వివరాలతో కూడిన లేఖను జేపీసీకి పంపాయి. వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
Read Also: Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..
Also Read
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
కాగా, వక్ఫ్ భూముల అంశం దేశంలోని అన్ని వర్గాల ప్రజలనూ చాలా ప్రభావితం చేస్తోంది అనేందుకు ఈ లేఖలే నిదర్శనమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ అంశంపై క్రైస్తవ వర్గం తీవ్ర అభ్యంతరాలను కూడా జేపీసీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునాంబం గ్రామం పరిధిలోని క్రైస్తవుల ఆస్తులనూ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేస్తోందని జేపీసీకి క్రైస్తవ మత పెద్దలు పంపిన ఓ లేఖలో తెలిపారు. చేరై, మునాంబం గ్రామాల్లో అత్యధిక సంఖ్యల్లో క్రైస్తవులు, మత్స్యకారులేనని, వాళ్లు దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు.

తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?