Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..
- హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్పై ఇరాన్ ఆగ్రహం..
- నెతన్యాహు సర్కార్పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఇరాన్ ప్రజలు.. ఇజ్రాయెల్పై అణుబాంబుతో దాడి చేయాలని ఛాందసవాదల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel- Iran: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్పై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. బెంజమిన్ నెతన్యాహు సర్కార్ పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని ఛాందసవాదులు డిమాండ్ చేస్తున్నారు. చివరకు అణుబాంబులు ఉపయోగించాలనే స్థాయిలో వారు మాట్లాడుతున్నారు. అలాగే, కీలక హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని సూచనలు జారీ చేస్తున్నారు. పరమ ఛాందసవాది సయీద్ జలీలీ ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ చేతిలో ఓడిపోయారు.
Read Also: Maharashtra: దేశవాళీ ఆవులను రాజ్యమాత- గోమాతగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ఇజ్రాయెల్ దాడుల వేళ.. కొత్త అధ్యక్షుడిపై ఈ ఛాందసవాదులు విమర్శలు చేస్తున్నారు. గాజా, లెబనాన్లో జరుగుతోన్న ఆపరేషన్లపై మసూద్ స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చమురు రవాణాలో కీలకమైన బాబ్ అల్ మండబ్ జలసంధిని యెమెన్ తన కంట్రోల్లోకి తీసుకుంది.. అలాగే, పాశ్చాత్య నౌకల రాకపోకలు కొనసాగిస్తున్న హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎందుకు దిగ్బంధించడం లేదని క్వశ్చన్ చేస్తున్నారు.
Read Also: Bunker buster: బంకర్ బస్టర్ అంటే ఏమిటి? నస్రల్లాను ఎలా చంపగలిగింది?
ఇక, ఇజ్రాయెల్ పై అణు దాడి చేయాలనే డిమాండ్లడు వస్తున్నాయి. ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ సొహ్రబ్ సాలేహి ఎక్స్(ట్విట్టర్) వేదికగా.. ఇరాన్ ఇప్పటికే అన్ని అవకాశాలను ఉపయోగించింది.. ఇక మిగిలింది అణు కార్డే.. ఇదే పాశ్చాత్య దేశాలను చర్చలకు కూర్చోబెడుతుందని పేర్కొన్నాడు. అయితే, ఈ డిమాండ్లను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఇరాన్ లో ఉన్నారు. హోర్ముజ్ను నియంత్రణలోకి తీసుకోవడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయ్.. అది ఇరాన్ను ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బ తీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. హసన్ నస్రల్లా మరణం తర్వాత మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని .. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ఇరాన్ మరింత దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Sayyid Hassan Nasrallah was martyred while busy making plans for defending the defenseless people of Beirut’s Dahiya neighborhood – the same way for tens of years he had planned, strategized, and fought for the oppressed people of Palestine & their occupied cities & villages.
— Khamenei.ir (@khamenei_ir) September 28, 2024
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!