Karnataka: మతాంతర జంటపై దాడి..హోటల్ రూంలోకి ప్రవేశించి చితకబాదిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో మతాంతర జంటలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల బెళగావిలో ఇటీవల ఇలాగే ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి ఉండగా.. మైనారిటీ వర్గానికి చెందిన 10 మందికి పైగా వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఎందుకు అమ్మాయితో కలిసి ఉన్నావంటూ ఓ గదికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?
Also Read
ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనే మరోసారి ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హవేరి జిల్లాలో ఒక హోటల్ గదిలో బస చేస్తున్న మతాంతర జంటను ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం తిడుతూ.. దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 7న జరగగా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మతాంతర జంట హోటల్ గదిని బుక్ చేసుకున్నారని సమాచారం అందుకున్న ఈ గుంపు హోటల్ లోకి చొరబడి, జంట నివసిస్తున్న గదిలోకి ప్రవేశించి దాడి చేశారు. అసభ్యపదజాలంతో తిడుతూ వారిపై దాడికి తెగబడ్డారు. వారిపై దాడి చేసిన వారు స్థానికులే అని, వారికి ఏ సంస్థతో సంబంధం లేదని హవేరి ఎస్పీ అన్షు కుమార్ చెప్పారు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!