India Pakistan War: 24 నగరాలే లక్ష్యంగా, 500 డ్రోన్లతో పాక్ దాడి.. తిప్పికొట్టిన భారత్..
- 24 నగరాలే లక్ష్యంగా 500 డ్రోన్లతో పాకిస్తాన్ దాడి..
- పాక్ పన్నాగాన్ని భగ్నం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: గురువారం రాత్రి దాయాది దేశం పాకిస్తాన్, భారత్పై దుష్ట పన్నాగానికి పాల్పడింది. అయితే, భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ దాడిని తిప్పికొట్టింది. మే 8 రాత్రి, 8 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పాకిస్తాన్ ఏకంగా భారత్పైకి 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకుని చిన్న డ్రోన్లను మోహరించిందని తెలిసింది.
Read Also: S-400 sudarshan chakra: మనోహర్ పారికర్ సార్, మీరు లేకున్నా.. మీ నిర్ణయం భారత్ని రక్షించింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణుల్ని L70, ZU-23, షిల్కా మరియు ఆకాష్లతో సహా క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ ఎక్కువగా నిరాయుధమైన డ్రోన్లను పంపడం వెనక ఉద్దేశ్యం ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేయడం లేదా భారత సైనిక స్థావరాల నిఘా సేకరించే ప్రయత్నం అయి ఉండొచ్చని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నా్యి. హమాస్, ఇజ్రాయిల్పై దాడి చేసిన తరహాలో పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. పాక్ నుంచి 8 క్షిపణులు సత్వారీ, సాంబా, ఆర్ ఎస్ పురా, అర్నియాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పైకి వరసగా దాడులు చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ప్రయత్నాలను మన సైన్యం భగ్నం చేసింది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్ లోని 09 ప్రాంతాల్లో 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 100 మంది హతమయ్యారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!