S-400 sudarshan chakra: మనోహర్ పారికర్ సార్, మీరు లేకున్నా.. మీ నిర్ణయం భారత్ని రక్షించింది.
- S-400 క్షిపణి వ్యవస్థ ఒప్పందంలో కీలకంగా దివంగత మనోహర్ పారికర్..
- రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో రష్యా నుంచి కొనుగోలు నిర్ణయం..
- పారికర్ సార్ నిర్ణయమే ఇప్పుడు భారత్ని కాపాడిందంటున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-400 sudarshan chakra: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల నుంచి భారత్ని ‘‘S-400 సుదర్శన చక్ర’’ క్షిపణి రక్షణ వ్యవస్థ కాపాడుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఇది ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల నుంచి వస్తున్న వైమానిక దాడులను తిప్పికొడుతుంది. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ దాడిని కూడా ఈ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది.
రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరుపై ఇప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తాను. కానీ, ఈ వ్యవస్థ కొనుగోలు కోసం భారత్ చాలా ఇబ్బందులు, హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా, S-400 కొనుగోలు చేయవద్దని అమెరికా, భారత్పై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చింది. మనదేశంలోని కొందరు నేతలు కూడా ఇంత ఖర్చుతో ఈ వ్యవస్థని ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
అయితే, ఈ డీల్ వెనక దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెగువ కనిపిస్తుంది. రష్యాతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో 2016లో అప్పటి ఢిఫెన్స్ మినిస్టర్ పారికర్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, భారత్కి చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పుడు, దీని ప్రభావం స్పష్టంగా ప్రజలకు తెలుస్తోంది.
S-400 క్రూయిజ్ క్షిపణులు, విమానాలు, ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా సులభంగా ఢీకొట్టగలదు. ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలు, నాటో కూటమిలో కూడా దీనికి సరితూగే క్షిపణి రక్షణ వ్యవస్థ లేదు. 2018లో రష్యాతో ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేయడానికి $5 బిలియన్ల ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి వ్యవస్థ 600 కి.మీ దూరంలో ఉన్న శత్రు దేశాల లక్ష్యాలను టార్గెట్ చేయగలదు.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!