Tamil Nadu: సముద్రంలో మునిగిపోయిన ఐదుగురు యువ డాక్టర్లు.. మృతుల్లో తెలుగు వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కన్యాకుమారి తీరంలో సోమవారం ఇద్దరు మహిళతో సహా ఐదుగురు వైద్యవిద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు. విద్యార్థులు తమ వైద్య విద్యను మరికొన్ని రోజుల్లో ముగించనున్నారు. వీరంతా ఎంజాయ్ చేసేందుకు ప్రైవేట్ బీచ్కి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతులు ఒక కొబ్బరి తోట నుంచి మూసి ఉన్న లైమూర్ బీచ్కి వెళ్లారని, ఆ ప్రాంతంలో సముద్ర అలలు భయంకరంగా ఉంటాయని, ఈత కొట్టే సమయంలో వీరంతా నీటిలో మునిగిపోయినట్లు కన్యాకుమారి జిల్లా ఎస్పీ ఈ. సుందరవతనం చెప్పారు.
Read Also: PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మొత్తం 12 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు కన్యాకుమారి జిల్లాకు చెందిన డాక్టర్ ముత్తుకుమార్ సోదరుడి వివాహాం కోసం ఆదివారం నాగర్ కోయిల్ వచ్చారు. ఈ రోజు ఉదయం కన్యాకుమారిలోని గణపతిపురం సమీపంలోని లైమూర్ బీచ్కి స్నానం చేసేందుకు వెళ్లగా భారీ కెరటం 9 మందిని సముద్రంలోకి లాగేసింది. ఆ సమయంలో మత్స్యకారులు నలుగురిని కాపాడారు. ఈ ఘటనలో తంజావూరుకు చెందిన సారుకవి (24), నైవేలికి చెందిన గాయత్రి (25), ఆంధ్రప్రదేశ్కి చెందిన వెంకటేష్ (24), దిండిగల్కు చెందిన ప్రవీణ్ (23), కుమారికి చెందిన సర్వదర్శిత్ (23) అనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉంచారు. మరో ముగ్గురు మహిళా ఇంటర్న్లు కరూర్కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి ప్రియాంక మరియు మదురైకి చెందిన శరణ్యలను రక్షించి ఆసారిపల్లం మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!