Maha Kumbh Mela 2025: తొక్కిసలాటలో 30 మంది మృతి.. పోలీస్ శాఖ వెల్లడి
- కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
- 60 మంది గాయపడినట్లు డీఐజీ కృష్ణ వెల్లడి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభ్ వేదిక దగ్గర బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని యూపీ పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ప్రయాగ్రాజ్లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 30 మంది చనిపోగా.. 25 మృతదేహాలను గుర్తించామని, 60 మంది గాయపడ్డారని పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు. చాలా మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో అగ్నిప్రమాదం.. 150 వాహనాలు దగ్ధం
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
తొక్కిసలాటకు ముందే చాలా మంది బారికేడ్లు బద్దలు కొట్టారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కృష్ణ చెప్పారు. దీంతో గందరగోళం జరిగి తొక్కిసలాటకు కారణమైనట్లుగా పేర్కొన్నారు. తాము రెండు బస్సుల్లో 60 మంది కుంభమేళాకు వచ్చినట్లు కర్ణాటక వాసి తెలిపారు. అకస్మాత్తుగా గుంపు తోసుకురావడంతో చాలా మంది కింద పడిపోయారన్నారు. కొంత మంది కావాలనే నెట్టినట్టుగా కనిపించిందన్నారు. ఈ కొంత మంది నవ్వుతూ కనిపించారన్నారు. పిల్లలున్నారు.. దయ చూపమని అడిగినా కనికరించలేదని వాపోయాడు.
ఇది కూడా చదవండి: AATT: జనవరి 31న తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో ఇదే!
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!