Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!
- ముంబైలోని షాబాజ్ గ్రామంలో తప్పిన పెను ప్రమాదం..
- కుప్పకూలిపోయిన మూడు అంతస్థుల భవనంలో 24 కుటుంబాలు..
- శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapses: మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఇవాళ (శనివారం) మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం దాదాపు 5 గంటలకు భవనం కుప్పకూలిందని సమాచారం వచ్చింది.. ఈ భవనంలో 24 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించాం, ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుందన్నారు. అలాగే, నవీ ముంబై డిప్యూటీ అగ్నిమాపక అధికారి పురుషోత్తం జాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక, ఉదయం 4.50 గంటలకు భవనం కుప్పకూలినట్లు మాకు కాల్ వచ్చింది అని వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Read Also: Madanapalle Sub Collector Office Case: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో కీలక పరిణామం..
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
అయితే, భారత వాతావరణ శాఖ (IMD) మహారాష్ట్రలోని రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, సతారా జిల్లాలకు నేడు (శనివారం) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. దాదాపు రెండు రోజుల తర్వాత ముంబైలో పెద్దగా వర్షం పడలేదు.. అలాగే, థానే జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయగా.. చంద్రాపూర్, గోండియా, గడ్చిరోలి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. జూలై 28 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని ఏ జిల్లాలోనూ ఆరెంజ్ అలర్ట్ లేదని భారత వాతవరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..