సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్లో తొలికేసు… ఇప్పుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల మంది మృతి చెందారు. సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేశారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ నడుస్తున్నది. కేసులు పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది, వ్యాక్సిన్ తీసుకోవడం వలన తీవ్రత తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read: జీతాల బిల్లుల చెల్లింపులు ఎలా?
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
2020, జనవరి 30 వ తేదీన వూహాన్లో యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థికి కరోనా సోకింది. కేరళకు చెందిన ఆ యువతి సెమిస్టర్ సెలవుల సమయంలో చైనా నుంచి ఇండియా వచ్చిన తరువాత ఆమెకు కరోనా సోకింది. ఆ తరువాత వరసగా కేసులు నమోదవుతూ వచ్చాయి. మొదటి వేవ్ సమయంలో కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ తరువాత కరోనా కిట్లు అందుబాటులోకి రావడంతో టెస్టుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు రోజులకు లక్షల సంఖ్యలో టెస్టులు, వ్యాక్సిన్లు ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..