సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్లో తొలికేసు… ఇప్పుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల మంది మృతి చెందారు. సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేశారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ నడుస్తున్నది. కేసులు పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది, వ్యాక్సిన్ తీసుకోవడం వలన తీవ్రత తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read: జీతాల బిల్లుల చెల్లింపులు ఎలా?
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
2020, జనవరి 30 వ తేదీన వూహాన్లో యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థికి కరోనా సోకింది. కేరళకు చెందిన ఆ యువతి సెమిస్టర్ సెలవుల సమయంలో చైనా నుంచి ఇండియా వచ్చిన తరువాత ఆమెకు కరోనా సోకింది. ఆ తరువాత వరసగా కేసులు నమోదవుతూ వచ్చాయి. మొదటి వేవ్ సమయంలో కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ తరువాత కరోనా కిట్లు అందుబాటులోకి రావడంతో టెస్టుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు రోజులకు లక్షల సంఖ్యలో టెస్టులు, వ్యాక్సిన్లు ఇస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!