Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..
- గుజరాత్ బోరుబావి ఘటన విషాదం..
- బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి..
- 34 గంటల రెస్క్యూ తర్వాత బయటకు మృతదేహం..
- ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Borewell Incident: రోజుల వ్యవధిలో రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. ఇటీవల రాజస్థాన్లో చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. 10 రోజుల రెస్క్యూ తర్వాత విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. తాజాగా, గుజరాత్ కచ్లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి ఇంద్రా మీనా ఘటన కూడా విషాదంగా మారింది. 33 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీల ప్రయత్నం వృథాగా మారింది.
Read Also: Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
కచ్ జిల్లా భుజ్ తాలూకాలోని కండేరాయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 540 అడుగుల లోతున్న బావిలో యువతి పడిపోయింది. 490 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. గంటల తరబడి బోరుబావిలో చిక్కుకుపోవడం వల్ల ఇంద్రా మీనాకు గాయాలతో ప్రాణాలు విడిచింది. సుదీర్ఘంగా బోరుబావిలో ఉండటం వల్ల ఆమె శరీరం ఉబ్బి, బయటకు తీయడం కష్టంగా మారింది.
ఆమె మరణానికి బోరుబావిలో పడటం కారణమా లేక, ఇందులో ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలియనున్నాయి. మరణించిన యువతి రాజస్థాన్కి చెందిన వలసకూలీ కుటుంబానికి చెందినది. ఇంతపెద్ద వయసు ఉన్న యువతి బోరుబావిలో పడిందన వార్తపై ముందుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కెమెరా సాయంతో ఆమె బోరుబావిలో ఉన్నట్లు నిర్ధారించి, రెస్క్యూ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!