Ram Mandir: రామ మందిర వేడుక రోజున అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యతో పాటు యూపీ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు ఈ వేడులకు అతిథులుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ్ ప్రతిష్ట’ జరిగే రోజున అయోధ్యలో 100 చార్టర్డ్ విమానాలు ల్యాండ్ అవుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపీకి 4వ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇచ్చినందుకు ప్రధాని మోడీకి యోగి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 30, 2023లో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య విమానాశ్రయంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు..
ఇదిలా ఉంటే జనవరి 16 నుంచి అయోధ్యంలో రామ మందిర వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) బుధవారం చేపట్టింది. ఈ విభాగానికి డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారు. అయోధ్యంలో అధునాతన భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణ చర్యలతో కూడిన సమగ్ర ప్రణాళికను అమలు చేసింది.
భద్రతా చర్యల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) నగరం అంతటా 1500 పబ్లిక్ CCTV కెమెరాలతో అనుసంధానించబడింది. అయోధ్యలోని ఎల్లో జోన్లో 10,715 AI ఆధారిత కెమెరాలు ఉంటాయి, ఇవి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి, ఇవి ITMSతో అనుసంధానించబడి సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబడతాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నగరంలో మోహరించాయి. ఇక అయోధ్య రైల్వే స్టేషన్లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆర్పీఎఫ్ పటిష్ట భద్రతను చేపట్టింది.
తాజావార్తలు
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
-
Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!