Tollywood: సీనియర్ డైరెక్టర్ ఆదిత్య కన్నుమూత!
Tollywood Senior Director K Aditya Passes Away: సీనియర్ దర్శకులు కె. ఆదిత్య సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ తో ఎం. నాగేశ్వరరావు నిర్మించిన ‘నవయుగం’ చిత్రానికి ఆదిత్య దర్శకత్వం వహించారు. దానికి ముందు సీనియర్ నిర్మాత కె. రాఘవ నిర్మించిన ‘యుగకర్తలు’ (రాజశేఖర్, జీవిత), ‘ఈ ప్రశ్నకు బదులేది?’ (రాజశేఖర్, జయచిత్ర) సినిమాలకు కూడా ఆయన డైరెక్షన్ చేశారు. పలు చిత్రాలకు రచన చేశారు. కొన్ని సినిమాలలో నటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కె. ఆదిత్య మరణం చిత్రసీమకు తీరని లోటు అని సీనియర్ రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. తెలుగు సినీ రచయితల సంఘం కార్య నిర్వాహక సభ్యునిగా ఆయన తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. కె. ఆదిత్య మృతికి ప్రజానాట్యమండలి సినిమా శాఖ సైతం సంతాపం తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!