Tollywood : సీఎం రేవంత్ ను కలిసిన నిర్మాతలు, డైరెక్టర్లు
- టాలీవుడ్ నుంచి తరలివెళ్లిన పెద్దలు
- సీఎం రేవంత్ కు స్పెషల్ థాంక్స్
- అండగా ఉంటామని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. సినీ కార్మికుల సమ్మె ముగింపు కోసం చొరవ చూపించినందుకు సీఎంను వీరు కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము ఉన్నారు.
Read Also : Madarasi Trailer : మదరాసి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
Also Read
అటు డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో తిరిగి ప్రారంభించినట్టు తెలిపారు. ప్రభుత్వం కఠినంగా పైకి కనిపించినా ఇండస్ట్రీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుందన్నారు సీఎం రేవంత్.
Read Also : OG : ఓజీ నుంచి భారీ అప్డేట్.. మూడు రోజుల్లోనే..
తాజావార్తలు
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’