Aadhi Pinisetty: ఎంత కట్నం తీసుకున్నాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత గాఢంగా ప్రేమించుకున్నా.. విషయం పెళ్లిదాకా వచ్చినప్పుడు కట్నకానుల వ్యవహారం తప్పకుండా తెరమీదకొస్తుంది. తాము అడిగినంత ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని అబ్బాయి తరఫు వారు మొండికేస్తారు. ఇలాంటి విషయాల్లోనే తేడాలు రావడం వల్ల, ఎన్నో పెళ్లిళ్లు పెటాకులైన సందర్భాలూ ఉన్నాయి. పీకల్లోతు ప్రేమించకున్న వారు సైతం, ఆ మేటర్లో గొడవపడి తమ పెళ్లి రద్దు చేసుకున్న వారున్నారు. అందుకే, పెళ్లి అనగానే ఎవ్వరైనా ‘కట్నకానుకలు ఎంత, ఏమిచ్చారు’ అని చర్చించుకోవడం మొదలుపెడతారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి తర్వాత కూడా అలాంటి కట్నకానుకల చర్చలు జరిగాయి. కచ్ఛితంగా ఆది భారీ మొత్తం పుచ్చుకొని ఉంటాడని చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ, అతను నిక్కీ గల్రానీ కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సన్నిహితులు చెప్తున్నారు. నిజానికి.. ఆది కట్నకానుకలకు బద్ధ వ్యతిరేకి అని, నిక్కీ కుటుంబం భారీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైనా అతను నయా పైసా కూడా పుచ్చుకోలేదని స్పష్టతనిచ్చారు. దీంతో, ఆది మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈరోజుల్లో కూడా కట్నకానుకలు తీసుకోని ఆది లాంటి వారు ఉండడం నిజంగా నిక్కీ అదృష్టమని కొనియాడుతున్నారు.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్లైన్ మిస్సైతే..!
కాగా.. ఆది, నిక్కీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2015లో వచ్చిన ‘యాగవరైనమ్ నా కక్కా’ అనే సినిమాలో వీళ్లిద్దరు తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ‘మరగధ నాణ్యం’ అనే చిత్రంలో కలిసి నటించినప్పుడు.. ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు డేటింగ్ చేసుకున్న ఈ ఇద్దరూ.. తమ అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, పెద్దలని ఒప్పించారు. ఈ ఏడాది మే 18న వీరి వివాహం జరిగింది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!