OG : ఓజీ టికెట్లు కొన్నవాళ్ల పరిస్థితేంటి..?
- హైకోర్టు ఉత్తర్వులు
- మెమో సస్పెండ్
- ఆల్రెడీ బుక్ చేసుకున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ ప్రీమియర్స్ కోసం చాలా మంది టికెట్లను కొనుక్కుని వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్లకు మూవీ టీమ్ రీఫండ్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Priya Shetty : ఇందుకే బిగ్ బాస్ కు వద్దన్నాం.. ప్రియాశెట్టి పేరెంట్స్ ఎమోషనల్
Also Read
- Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో 'ఇరుముడి'.. ఆ మార్క్ సాధ్యమేనా?
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ఇక ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాటు సెకండ్ షోలకు చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. వాళ్లు పేమెంట్స్ కూడా చేసేశారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి. వాళ్లంతా పెంచిన రేట్లు చెల్లించారు కదా. ఇప్పుడు తగ్గించిన రేట్లకు వాళ్లకు టికెట్లు అందించి మిగతా అమౌంట్ వాపస్ ఇస్తారా.. లేదంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినవాటికి సంబంధం లేదు అంటారా అనేది తెలియాలి. పవన్ కల్యాణ్ సినిమాకు ఇలాంటి షాక్ తగలడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. రేట్లు తగ్గిస్తే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ సినిమా హిట్ అయితే కలెక్షన్లకు ఢోకా ఉండకపోవచ్చు.
Read Also : Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!