Sushanth: నీళ్ళ ట్యాంకు ను ఓపెన్ చేసిన పూజా హెగ్డే!
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సుశాంత్ ఓటీటీ డెబ్యూ ‘మా నీళ్ళ ట్యాంక్’. జీ 5 ఒరిజినల్స్ కు చెందిన ఈ వెబ్ సీరిస్ ను ‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఉండే ‘మా నీళ్ళ ట్యాంక్’ రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. జూలై 15 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే శుక్రవారం సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది.
‘లీడర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్ ఈ వెబ్ సీరిస్ లో నాయికగా నటించింది. ఇతర ప్రధాన పాత్రలను సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోష, రామరాజు, దివి, అన్నపూర్ణమ్మ తదితరులు పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సీరిస్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని జీ 5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస్ మనీశ్ కాల్రా వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!