సమంత ఆధ్యాత్మిక యాత్ర పూర్తి… గ్రేట్ మిస్టరీ అంటూ స్పెషల్ పోస్ట్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల విషయం ప్రకటించిన అనంతరం సామ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక ట్రిప్ వేస్తోంది. ఈ ట్రిప్ లో సామ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. చార్ ధామ్ యాత్రను ముగించిన సమంత తాజాగా గ్రేట్ మిస్టరీ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ వంటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శించినట్టు పేర్కొంది సమంత. మహాభారతం చదివినప్పటి నుండి హిమాలయాల పట్ల తాను ఆకర్షితురాలినని అయ్యానని చెప్పింది. “మహాభారతం చదివినప్పటి నుండి గ్రేట్ మిస్టరీని, దేవుళ్ళు నివాసం ఉండే ప్రాంతమైన ఈ భూలోక స్వర్గాన్ని సందర్శించాలని అనుకుంటున్నాను” అంటూ తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
కాగా సమంత చివరిగా దర్శకులు రాజ్ అండ్ డికే తెరకెక్కించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తన నెక్స్ట్ మూవీ “శాకుంతలం” విడుదల కోసం వెయిట్ చేస్తోంది. మరోవైపు తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కాతువాకుల రెండు కాదల్” సినిమాలోనూ కనిపించనుంది. ఇటీవల నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత శాంతరూపన్, దర్శక ద్వయం హరి-హరీష్లతో రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలకు సంతకం చేసింది.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!