Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVR and INOX Sold One Lakh Tickets for Adipurush: రాఘవుడు రామ్ గా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ సినిమాలో రావణాసురుడు పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు. తానాజీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా టీ సిరీస్ సంస్థతో కలిసి సహ నిర్మించాడు కూడా. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తుంది.
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Gossip: పబ్ సాంగ్తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
Also Read: Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో సింగిల్ స్క్రీన్ల కోసం మరో రూ.50 టిక్కెట్ను పెంచడానికి మాకు అనుమతి లభించిందని, మేము’ రూ. 50తో వెళ్ళాలా లేదా రూ. 25 పెంపుతో వెళ్లాలా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. అందుకు ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినా ఐనాక్స్ థియేటర్ల చైన్ ఈ సినిమాకు సంబంధించి లక్ష టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఒకరకంగా ఇది ఆదిపురుష్ క్రేజ్ ను బయట పెడుతోంది.
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!