Chiranjeevi: ఖుషీ నడుము సీన్.. పవన్ పరువు తీశావ్ గా బాసూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన టాక్ ను మాత్రం అందుకోలేకపోయింది. చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఆ నటన కొద్దిగా అతిగా ఉందని అభిమానులు అంటున్నారు. అస్సలు సినిమా ఎందుకు తీశారు అనేలా అభిమానులు మాట్లాడడం విశేషం. ఇక ఈ సినిమాలో చిరు.. కామెడీ టైమింగ్ బావుంటుందని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ, కథనే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఆయన కామెడీని తట్టుకోవడం కష్టమని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసినట్లు పవన్ ఫ్యాన్స్ చిరును, మెహర్ ను ఏకిపారేస్తున్నారు. అందుకు కారణం ఖుషీ నడుము సీన్ ను రీక్రియేట్ చేసి దానికి ఉన్న ఇమేజ్ ను చెడగొట్టారని చెప్పుకొస్తున్నారు.
Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
Also Read
- Chiranjeevi : సీఎం విజయ్'కి చిరు ఫోన్
- Tollywood : పర్సంటేజ్' స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషీ సినిమా గురించి అందులో ఉన్న నడుము సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూమిక నడుమును పవన్ చూసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలవడమే కాదు.. ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా కొనసాగుతోంది. అయితే భోళా శంకర్ షూటింగ్ నడుస్తున్న సమయంలోనే ఈ సీన్ ను చిరు రీ క్రియేట్ చేస్తున్నట్లు వార్తలు రావడం.. అందులోనూ శ్రీముఖితో చిరు ఈ సీన్ చేయడం అనేది చిరు ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు. ఇంకోపక్క పవన్ ఫ్యాన్స్ అప్పటి నుంచి ఇలాంటి సీన్స్ పెట్టొద్దు అని చెప్పుకొచ్చారు కూడా.. కానీ, మెహర్.. చిరుతో ఆ సీన్స్ చేయించి తప్పు చేశాడు. అసలు ఈ సీన్ చూసాక థియేటర్ లో అందరూ తలల కొట్టుకుంటున్నట్లు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ఆ సీన్ అస్సలు బాలేదని, పవన్ పరువు తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!