దసరా బరిలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా బరిలో దిగడానికి యంగ్ హీరోలంతా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 15న ‘వరుడు కావలెను’ చిత్రంతో పలరించబోతున్నట్టు నాగశౌర్య ప్రకటించాడు. తాజాగా అక్కినేని అఖిల్ కూడా దసరా వార్ కు కాలు దువ్వుతున్నాడు. అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Read Also : సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్
Also Read
- Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
- Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ముందుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను 2020 ఏప్రిల్ 2న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. దీంతో 2021 జనవరిలో అన్నారు. తరువాత 2021 ఏప్రిల్… ఆ సమయంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లను మళ్లీ మూసివేసింది. విడుదల మళ్లీ ఆలస్యం అయింది. ఇది కూడా వాయిదా పడి జూన్ 19కి పోస్ట్ పోన్ చేశారు. కొన్నిరోజుల క్రితం ఆగష్టు 8న సినిమా విడుదల తేదీగా ప్రకటించారు. తాజాగా దాన్ని కూడా మార్చేసి అక్టోబర్ 15 ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రాబోతున్నాడు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!