సినిమా టికెట్ల ఇష్యూపై మోహన్ బాబు ముందడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఏపీ టికెట్ రేట్లపై ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు టికెట్ల ధరలపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరలపై తొలిసారి మోహన్బాబు స్పందించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also : టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !!
Also Read
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
- Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
- Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
- Jailer 2 : 'జైలర్ 2' రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
మరోవైపు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్షత్రియ సేవా సమితి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ‘అల్లూరి’ని సజీవంగా కళ్ళముందు నిలిపిన సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబుతో పాటు పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యే గా పని చేసిన అవంతి శ్రీనివాస్ అల్లూరి ఊరి కి ఏమి చేశారో చెప్పాలి అన్నారు నవ్వుతూ. అల్లూరు ఊరికి నేను వచ్చి చూస్తాను. అవంతి శ్రీనివాస్ ఏమి చేశాడో చూస్తాను ? సహాయం కావాలంటే చేసే వ్యక్తి కిషన్ రెడ్డి. కరోనా టైములో మా ఫ్యామిలీ మెంబెర్స్ సింగపూర్ లో ఉండి పోతే ఆయన సహాయం చేశారు. సౌత్ ఇండియా అంటే ఏంటి ? నార్త్ ఇండియా అంటే ఏంటి? ఇంతకు ముందు పరిస్థితులు వేరు… ఇప్పటి ప్రధాని అన్ని చేస్తారు. రాజకీయ రాజుల నవ నాడులలో ఉంటుందీ. వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. కృష్ణ హీరోగా ఉన్న సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. రూ. 350 జీతం నెలకు… ఆయనకు డైలాగ్ చెప్పడానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాడిని అలాగైనా ఆయనతో కలిసి ఫోటో దిగొచ్చని అనుకునేవాడిని. ఆయనకు భేషజాలు లేవు” అంటూ కృష్ణపై అభిమానాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!