Shilpa Shetty : హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు
- వరుసగా వీరిపై కేసులు
- తాజాగా బిజినెస్ పర్సన్ విషయంలో
- అరెస్ట్ చేసే అవకాశాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారిపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి ముంబైకే చెందిన బిజినెస్ పర్సన్ దీపక్ కొఠారిని రూ.60 కోట్ల వరకు మోసం చేశారనే కేసు గతంలోనే నమోదైంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. శిల్పాశెట్టి దంపతుల ట్రాలెవ్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ ఆడిటర్ ను పోలీసులు విచారించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు శిల్పాశెట్టి దంపతులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Read Also : Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..
Also Read
దీంతో దేశం విడిచి వీరు వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు. ఈ కేసు ఆగస్టు 14న నమోదైంది. అప్పటి నుంచి వరుసగా శిల్పాశెట్టి దంపతులు విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో వారు ఎక్కడకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందుకే వారి ట్రావెల్ హిస్టరీని తెలుసుకుంటున్నారు. చూస్తుంటే త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Read Also : Nagachaithanya : ఆమె సలహాలు పాటిస్తా.. నాగచైతన్య ఇలా అన్నాడేంటి
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..