‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read also : మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా… చిరంజీవి సెటైర్
Also Read
క్యారక్టర్ ఆర్టిస్టులు, స్టార్ హీరోలూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజ్ తరుణ్, నిఖిల్ వంటి హీరోలూ ఓటు వేశారు. కాగా తాజాగా అక్కినేని అఖిల్ ఎన్నికల కేంద్రం దగ్గరకు చేరుకోగా ఆయనను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడున్న వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. కాగా 4 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!