‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read also : మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా… చిరంజీవి సెటైర్
Also Read
క్యారక్టర్ ఆర్టిస్టులు, స్టార్ హీరోలూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజ్ తరుణ్, నిఖిల్ వంటి హీరోలూ ఓటు వేశారు. కాగా తాజాగా అక్కినేని అఖిల్ ఎన్నికల కేంద్రం దగ్గరకు చేరుకోగా ఆయనను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడున్న వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. కాగా 4 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది.
తాజావార్తలు
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!