‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read also : మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా… చిరంజీవి సెటైర్
Also Read
క్యారక్టర్ ఆర్టిస్టులు, స్టార్ హీరోలూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజ్ తరుణ్, నిఖిల్ వంటి హీరోలూ ఓటు వేశారు. కాగా తాజాగా అక్కినేని అఖిల్ ఎన్నికల కేంద్రం దగ్గరకు చేరుకోగా ఆయనను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడున్న వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. కాగా 4 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!