Adipurush Tickets: పీపుల్స్ మీడియా నిర్మాతలకు మెంటలెక్కిస్తున్నారట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Demand for Adipurush Tickets in Telugu States: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా 2 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
Also Read: #VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ
Also Read
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
- Huma Qureshi: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్
- Dhanush : ధనుష్ 'DxV' క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?
- Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. 'మైసా' నుంచి క్రేజీ అప్డేట్
సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. తానాజీ లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ఓం రౌత్ సినిమాని డైరెక్ట్ చేయడం బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండడంతో సినిమా మీద అంచనాల అంతకు అంతకు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 160 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. జీఎస్టీతో కలిపి టి సిరీస్ సంస్థకు 185 కోట్ల రూపాయల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi: వచ్చే సంక్రాంతి బరిలో ఇంకా పట్టాలెక్కని చిరంజీవి సినిమా?
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా టికెట్లు ఇప్పించమని పెద్ద ఎత్తున ఆబ్లిగేషన్స్ వస్తున్నాయట. ఒకప్పుడు ఎలా అయితే ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాల టికెట్లు కావాలని ఫోన్లు వచ్చేవో ఇప్పుడు ఈ సినిమాకి కూడా పై స్థాయి నుంచి రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీల నుంచి కూడా అదే రేంజ్ లో ఫోన్లు వస్తున్నాయి అని తెలుస్తుంది. ఒక రకంగా చూసుకుంటే మెంటల్ ఎక్కి పోయేలా వారికి ఫోన్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Awiqli insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!