Vijay Devarakonda : ‘టెర్రరిస్ట్ నా కొడుకులకు బ్రెయిన్ ఉండదు’.. విజయ్ ఫైర్..
- పాకిస్థాన్ వాళ్లకు ఎడ్యుకేషన్ ఇప్పించాలి
- యుద్ధం అవసరం లేదు
- విజయ్ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టెర్రరిస్టుల మీద ఫైర్ అయ్యాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ముందుగా పహల్గాం బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టెర్రరిస్టులపై నిప్పులు కురిపించారు. ‘ఇప్పుడు కశ్మీర్ లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా.. దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకు ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే టెర్రరిస్టులకు బ్రెయిన్ ఉండదు. నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే. కశ్మీర్ లో ఉన్న వాళ్లు మనవాళ్లే. కశ్మీర్ వాళ్లతో మంచి అనుబంధం ఉంది.
Read Also : Off The Record: తెలంగాణ బీజేపీ ట్రయల్ రన్ ఫెయిలైందా?
నేను ఖుషి సినిమా కశ్మీర్ లో చేసినప్పుడు అక్కడి వారితో మంచి అనుబంధం ఏర్పడింది. కానీ టెర్రరిస్టులు ఇలాంటివి చేసి ఆ అనుబంధాన్ని చెడగొడతున్నారు. మన ఇండియా వెళ్లి పాకిస్థాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ ప్రజలే విరక్తి పుట్టి అక్కడి ప్రభుత్వంపై తిరగబడతారు. ఇలాంటి పనులు చేస్తే పాకిస్థాన్ ప్రజలే తిరగబడతారు. టెర్రరిస్టులు ఇండియాలో ఏం చేస్తారు. పాక్ లో కరెంట్ లేదు, నీరు లేదు. ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు’ అంటూ ఫైర్ అయ్యారు విజయ్ దేవరకొండ. అనంతరం రెట్రో సినిమా మంచి విజయం సాధించాలని విజయ్ కోరారు.
Also Read
- June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
తాజావార్తలు
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!