పాన్ ఇండియా మొదలుపెట్టిందే ప్రభాస్- నాగ్ అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల డైరెక్టర్లందరూ స్టేజిపై సందడి చేశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఈవెంట్ కి ఇంతమంది డైరెక్టర్లు వచ్చాం.. అందరు పాన్ ఇండియా .. పాన్ ఇండియా అంటున్నాం.
అస్సలు పాన్ ఇండియా.. పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ప్రభాస్ మరియు రాజమౌళి గారివల్ల.. వాళ్ళు కట్టిన ప్లాట్ ఫార్మ్ మీద మేము ఎక్కి అలా చూడగలుగుతున్నాం.. ఈ ఈవెంట్ లో నేను భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. రాధే శ్యామ్ ఇంటెన్సీటివిటీ లవ్ స్టోరీ .. ట్రైలర్ చూస్తూనే అర్ధమవుతుంది.. ప్రభాస్ – పూజ కెమిస్ట్రీ చాలా బావుంది. ఇక ప్రాజెక్ట్ కె గురించి మాట్లాడితే.. అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకొనే తెలుగులో మాట్లాడుతుండగా.. ప్రభాస్ హిందీ మాట్లాడారు. వచ్చే ఏడాది మా వేడుకలో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక డిసెంబర్ 14 న అందరు థియేటర్లో సినిమా చూడాల్సిందిగా కోరారు.
Also Read
- Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. '418'తో భయపెట్టేందుకు సిద్ధం!
- RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
- Bollywood Controversy: 'ఈమె ఎలాంటి సీత?'.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
- Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!