Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..
- బాక్సాఫీస్ నెంబర్లు వద్దు
- మంచి కంటెంట్ తో మూవీ చేయాలి
- ప్రేక్షకులకు నచ్చితే హిట్ అవుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను ఏ సినిమా చేసినా అందులోని పాత్రలు, కంటెంట్ మీదనే దృష్టి పెడుతానని చెప్పారు. తన లక్ష్యం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే అని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సినిమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అదే తనను ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసిందన్నారు.
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు..?
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తమిళంలో వెయ్యి కోట్ల సినిమాలు రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. దానికి నేను చెప్పేది ఒకటే. కలెక్షన్లు వచ్చే సినిమా ముఖ్యమా.. మంచి సినిమా ముఖ్యమా మీరే చెప్పండి. సినిమాలో కంటెంట్ బాగుండాలి. ప్రేక్షకులను ఆలోచింపజేయాలి. ఒకప్పుడు వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేవి. ప్రతి సీన్ చూడాలనిపించేది. కానీ ఇప్పుడు హైప్, యాక్షన్ ఎక్కువ అయ్యాయి.
ఒక సినిమాలోని అన్ని సీన్లు ప్రేక్షకులకు నచ్చట్లేదు. కొన్ని సీన్లు మాత్రమే వారికి నచ్చుతున్నాయి. ఇది మారాలి. బాక్సాఫీస్ నెంబర్స్ కోసం కాకుండా మంచి కంటెంట్ తో మూవీని తీస్తే అందరికీ మంచి జరుగుతుంది. బాక్సాఫీస్ నెంబర్ల కోసం తీసే సినిమాలు అన్నీ ఆడుతాయనే గ్యారెంటీ ఉండదు. కానీ కంటెంట్ బాగుంటే సినిమా కచ్చితంగా ఆడుతుంది. అదే మనల్ని ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది’ అని వివరించారు.
Read Also : Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?