Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..
- బాక్సాఫీస్ నెంబర్లు వద్దు
- మంచి కంటెంట్ తో మూవీ చేయాలి
- ప్రేక్షకులకు నచ్చితే హిట్ అవుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను ఏ సినిమా చేసినా అందులోని పాత్రలు, కంటెంట్ మీదనే దృష్టి పెడుతానని చెప్పారు. తన లక్ష్యం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే అని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సినిమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అదే తనను ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసిందన్నారు.
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు..?
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
తమిళంలో వెయ్యి కోట్ల సినిమాలు రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. దానికి నేను చెప్పేది ఒకటే. కలెక్షన్లు వచ్చే సినిమా ముఖ్యమా.. మంచి సినిమా ముఖ్యమా మీరే చెప్పండి. సినిమాలో కంటెంట్ బాగుండాలి. ప్రేక్షకులను ఆలోచింపజేయాలి. ఒకప్పుడు వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేవి. ప్రతి సీన్ చూడాలనిపించేది. కానీ ఇప్పుడు హైప్, యాక్షన్ ఎక్కువ అయ్యాయి.
ఒక సినిమాలోని అన్ని సీన్లు ప్రేక్షకులకు నచ్చట్లేదు. కొన్ని సీన్లు మాత్రమే వారికి నచ్చుతున్నాయి. ఇది మారాలి. బాక్సాఫీస్ నెంబర్స్ కోసం కాకుండా మంచి కంటెంట్ తో మూవీని తీస్తే అందరికీ మంచి జరుగుతుంది. బాక్సాఫీస్ నెంబర్ల కోసం తీసే సినిమాలు అన్నీ ఆడుతాయనే గ్యారెంటీ ఉండదు. కానీ కంటెంట్ బాగుంటే సినిమా కచ్చితంగా ఆడుతుంది. అదే మనల్ని ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది’ అని వివరించారు.
Read Also : Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!