‘ఏటీఎం’ కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ ప్లాన్… దొంగతనం పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్తో వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్కు కథను కూడా హరీష్ శంకర్ అందించాడు. ATM పేరుతో తెలుగు సిరీస్ని చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాన నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్కి చంద్రమోహన్ దర్శకత్వం వహించనున్నారు. ‘ఎటిఎమ్’ని దోచుకోవడానికి ప్లాన్ చేసే యువకుల గుంపు గురించిన కథాంశం అంతా.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!