Bunny Vasu : చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్.. బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన త్రిభాందారి బార్బర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, చెప్పుతో కొట్టుకుంటూ డైరెక్టర్ వీడియో రిలీజ్ చేశాడు. కేవలం పది మంది, అంటే పదిమంది, థియేటర్లో ఉన్నారని, సినిమా బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనాలు రావడం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా, లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్లో పాల్గొన్న బన్నీ వాసు ఈ అంశం మీద స్పందించాడు.
Also Read : Venkatesh : తీవ్ర విషాదంలో వెంకీ మామ.. ఎమోషనల్ పోస్ట్
Also Read
ఎప్పుడూ కూడా ప్రేక్షకులు రావడం లేదు అని చెప్పే కన్నా కూడా, ఎందుకంటే రావడం, రాకపోవడం వాళ్ల ఇష్టం. రప్పించడానికి మనం కష్టపడాలి. ఎందుకంటే, ఎక్కడో మనకి, వాళ్లకి గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్లాలి, అంతే తప్ప థియేటర్లకు జనాలు రావడం లేదంటే కరెక్ట్ కాదు. వాళ్ల మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్లకి నచ్చితే సినిమాకి వస్తారు, లేదంటే లేదు. కాబట్టి, గ్యాప్ ఏంటో తెలుసుకుని, దాన్ని సెట్ చేసుకోవాలి. తప్పితే, ఇలా బాధపడడం కరెక్ట్ కాదని అన్నారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!