Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Also Read : Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ..
Also Read
అనంతరం మీడియాతో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నేను నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా హిట్ అవ్వాలి. అలాగే మాతో పాటు రిలీజ్ అవుతున్న అందరి సినిమాలు హిట్ అవాలి. నాగచైతన్యతో కలసి నటిస్తున్న చిత్రం ఈ ఏడాది విడుదలవుతుంది. మరికొన్ని ప్రాజెక్టుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను’ అని అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ ‘ స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని చిత్రాలు విజయవంతం కావాలి. కొత్త ప్రాజెక్టుల గురించి త్వరలో ప్రకటిస్తాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?