తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యే హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ ఏమిటంటే.. నవీన్ పోలిశెట్టి ఇప్పుడు తెలుగు సినిమాకు ‘ప్రదీప్ రంగనాథన్’లా మారాడని. అంటే.. తక్కువ సినిమాలే చేసినా ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టెడీ గ్రోత్ చూపించే హీరో అన్న మాట. నవీన్ పోలిశెట్టి కెరీర్ను పరిశీలిస్తే..…
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హడావుడే సృష్టించాయి. మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు వంటి చిత్రాలు విడుదలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టాయి. పండుగ వాతావరణం, కుటుంబ ప్రేక్షకుల సందడి కలిసి ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. రాజాసాబ్ మాత్రం ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో గత కొన్ని…
Naga Vamsi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న ‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది…
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే భయపడే హీరోయిన్స్.. ఇప్పుడు అదొక ప్రెస్టిజియస్ ఇష్యూలా తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ వస్తే అస్సలు నో చెప్పడం లేదు. శ్రియా సరన్ నుంచి మొదలు తమన్నా భాటియా, శృతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పెప్ సాంగ్స్లో స్టెప్స్ వేసి ఆడియన్స్కు కిక్ ఇచ్చారు. పూజా హెగ్డే, శ్రీలీల, కేతిక శర్మ లాంటి భామలకు ఐటమ్ సాంగ్స్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్గా నిలిచాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ వస్తే నో…
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) థియేటర్లలోకి వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. వరంగల్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్తో మొదలైన జోరు, నేడు విడుదల తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్తో మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో…
టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి పండగ విన్నర్గా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మీనాక్షి తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్…
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా హన్మకొండలో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా నవీన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘నాకు సినీ నేపథ్యం (ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్) లేదని అందరూ అంటుంటారు, కానీ నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..…
రవితేజ కమర్షియల్ హీరోగా మారాక.. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. రాను రానూ అది ఓ సెంటిమెంటై కూర్చొంది. చిరు అన్నయ్య మూవీ నుండే ఇది మొదలైంది. 2003 మినహా మిగిలిన పొంగల్ కు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి11న రిలీజై 25 కోట్లను వసూలు చేసింది. 2010లో…
ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద అసలైన వినోదాల విందు భోజనం సిద్ధమవుతోంది, ఈసారి పండుగ బరిలో ఐదు సినిమాలు నిలుస్తుండగా, ఇప్పటికే విడుదలైన నాలుగు చిత్రాల ట్రైలర్లు చూస్తుంటే థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్కు నవ్వుల పంట ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు బాక్సాఫీస్ రేసులో హాట్ టాపిక్గా మారాయి. మాస్ మహారాజా రవితేజ, క్లాస్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న ‘భర్త…
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. Also Read : Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. అనంతరం మీడియాతో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. …