Tanu Radhe Nenu Madhu : ఆర్.పి.పట్నాయక్ డైరెక్షన్, యాంకర్ గీతా భగత్ ప్రొడ్యూసర్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబమంతా కలిసి చూడదగ్గ కంటెంట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది ఈటీవీ విన్ సంస్థ. ‘కథా సుధ’ పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. దీనిలో భాగంగా ‘తను రాధే.. నేను మధు’ అనే కొత్త ఎపిసోడ్ ను విడుదల చేసింది. 33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీ సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్.పి.పట్నాయక్ ఈ ‘తను రాధే.. నేను మధు’ని డైరెక్ట్ చేయగా యాంకర్ గీతా భగత్ ‘తను రాధే.. నేను మధు’ తో నిర్మాతగా మారడం మరో విశేషం.
Also Read:Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా నుండి లోకేష్ కనకరాజ్ అవుట్..
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Samantha Maa Inti Bangaram Review: సమంత మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
- Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
- Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించిన ఈ షార్ట్ మూవీలో ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. విదేశాల్లో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారం చేసుకుని ఈ షార్ట్ మూవీని తెరకెక్కించారు ఆర్.పి. స్వచ్ఛమైన ప్రేమలో నమ్మకం, సహనం,భావోద్వేగం వంటివి ఉంటాయని…వాటి లోతుని 33 నిమిషాల్లో తెలియజేస్తూ చాలా సెన్సిబుల్ గా ఈ షార్ట్ మూవీని రూపొందించారు. క్లైమాక్స్ అయితే అందరినీ భావోద్వేగానికి గురి చేసే విధంగా డిజైన్ చేశారు. రఘురాం బొలిశెట్టితో కలిసి ఈ షార్ట్ మూవీని నిర్మించారు గీతా భగత్. షూట్ అంతా అమెరికాలోనే జరిగింది.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!